Home » Kurnool
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గొర్రెల కాపరిని మోసం చే�
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు నిన్న(జూన్ 29,2020) ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు సమీపంలోని ముళ్లపొదల్లో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. �
ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణిని పూడిస్తే
ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు అధికం అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు చనిపోతున్నారు. అనంత, కర్నూలు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయ�
ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలే�
ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలేదు. 2020, మే
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉం�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుత