Home » Kurnool
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. అయితే కర్నూలును �
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. అందరూ ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్న�
ఎట్టకేలకు ఆ అవినీతి తహశీల్దార్ దొరికింది. 9 నెలలుగా పరారీలో ఉన్న ఆమెని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4లక్షల లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 నవంబ�
కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపై�
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదు
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. నిన్న పుట్టిన ఆడ శిశువును కేసీ కెనాల్ లో పడేశారు. పోలీసులు శిశువు చేతికున్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నంద్యాల ప్రభుత్వ ఆ
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కరోనా రోగి ఆస్పత్రి బయటికి రావాల్సివచ్చింది. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా పేరున్న కర్నూలు ఆస్పత్రిలో పేషెంట్ ను అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. స్కానింగ్ చేయించుకురావాలని చెప్పడంతో రోగి బంధువులు స్ట్రెచర్ పై పేషెంట
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�