Kurnool

    నంద్యాలలో అబ్దుల్ సలాం ఇంటి దగ్గర భారీ బందోబస్తు, డిప్యూటీ సీఎం పరామర్శ

    November 9, 2020 / 12:46 PM IST

    abdul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వివిధ సంఘాల నాయకులు అబ్దు

    టీచర్ ఐడియా : చెట్లకిందే..చీరల చాటున పాఠాలు..

    November 6, 2020 / 02:22 PM IST

    AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. కానీ చదువులు సాగాలి..కానీ ఒక

    ప్రేమించుకున్న ఇద్దరమ్మాయిలు, ఇంటి నుంచి పరార్.. కర్నూలులో ఘటన

    November 5, 2020 / 04:31 PM IST

    two girls fall in love in kurnool: కర్నూలులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంటి నుంచి పారిపోయారు. సంతోష్ నగర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి, నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి చిన్ననాట�

    నంద్యాలలో కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్త మలుపు

    November 3, 2020 / 05:40 PM IST

    family suicide in nandyal: కర్నూలు జిల్లా నంద్యాలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరిగింది. పోలీసుల వేధింపులతోనే అబ్దుల్‌ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖరరెడ్డి కొన్నాళ్�

    విషాదం…రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

    November 3, 2020 / 03:54 PM IST

    four members of family suicide : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురురైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కొల్లూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి వీరు మరణించారు. భార్యా,భర్తతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వీరిని నంద్

    అనంతలో యువతిని కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్

    November 3, 2020 / 03:13 PM IST

    constable kidnapped the young woman : అనంతపురంలో ఓ కానిస్టేబుల్ యువతిని కిడ్నాప్ చేయటం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో…. ఆజాద్ నగర్ లో రోడ్డుపై నడిచి వెళుతున్న జ్యోతి అనే యువతిని కానిస్టేబుల్ భగీరధాచారి కిడ్నాప్ చేసినట్లు ఆమె తల్లి తండ్రులు పోలీసు �

    పోలీసుల ఆంక్షలపై కర్రలే గెలిచాయి: దేవరగట్టులో సాగిన సమరం.. 50మందికి గాయాలు

    October 27, 2020 / 07:57 AM IST

    కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దసరా పండుగ పూట కర్రల సమరం పేరుతో మనుషుల తలలు పగలగొట్టుకుని కనిపిస్తూ ఉంటారు. పరిస్థితి చేయిదాటి కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. దసరా పండుగ వేళ దేవ�

    దేవరగట్టులో టెన్షన్ టెన్షన్ : బన్సీ ఉత్సవం, కర్రల యుద్ధం జరుగుతుందా ?

    October 25, 2020 / 07:24 AM IST

    Tension in Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది..కొన్నేళ్లుగా రక్తం ప్రవహిస్తోన్న కర్రల సమరానికి ఈసారి బ్రేక్‌ పడుతుందా? పోలీసులు తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతాయా? లేదా పోలీసుల కళ్లు గప్పి కర్రలయుద్ధం మ�

    కర్రల సమరానికి బ్రేక్ : బన్నీ ఉత్సవంపై నిషేధం

    October 12, 2020 / 06:43 AM IST

    Devaragattu Bunny festival : కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్‌ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై పోలీసులు నిషేధం విధించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో బన్నీ ఉత్సవంపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర

    కర్నూలులో బంగారు నిక్షేపాలు, తవ్వకాలు ప్రారంభం

    October 7, 2020 / 01:10 PM IST

    gold mine drilling work : కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తవ్వకాలు చేపడుతోంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ�

10TV Telugu News