-
Home » Kurnool
Kurnool
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు..
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద
కర్నూలు బస్సు కేసు.. వైసీపీకి పోలీసుల నోటీసులు..
ఇప్పటికే 27మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా పూడి శ్రీహరి పేరుని చేర్చారు.
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్దం.. ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు.. పలువురు మృతి
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి ఎంతో ముఖ్యం.. చంద్రబాబు విజన్ ప్రశంసనీయం- కర్నూలు సభలో ప్రధాని మోదీ
కర్నూలులో 2వేల 880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. 4వేల 920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు.
రేపే.. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
రెండు కారిడార్లలో సుమారు 21వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొంది.
Banni Utsavam: కర్రల సమరంలో ఇద్దరి మృతి.. మరో 100 మందికి గాయాలు
దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు తలపడ్డాయి.
మేడ్ ఇన్ కర్నూల్ మిస్సైల్.. గ్రాండ్ సక్సెస్
మేడ్ ఇన్ కర్నూల్ మిస్సైల్.. గ్రాండ్ సక్సెస్
పది పాసయ్యారా.. టెక్ మహీంద్రా, గ్రీన్ టెక్ సంస్థల్లో ఉద్యోగాలు.. రూ.2.8 లక్షల జీతం.. రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు
Job Fair: APSSDC సంస్థ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది.
శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కు లక్ష 71వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
పరీక్ష లేకుండానే ఉద్యోగం.. రూ.3 లక్షల జీతం.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతె చాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో జూన్ 5న ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలోని K.G.R. డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా