Home » Kurnool
కర్నూలు జిల్లాలో బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని రోజ్ బిస్కెట్ తయారీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. కంపెనీలో బిస్కెట్ల తయారీకి వాడుతున్న శాంపిల్స్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. బిస్కెట్స్ తిన్న పిల్లల్లో మరో చిన్నారి మృతిచెందింది. ఇదివరకే హుస్సేన్ భాష, హుసేన్ బీ, మృతిచెందగా.. ఈ రోజు(సెప్టెంబర్ 16,2020) ఉదయం జమాల్బీ మరణించింది. ఒకే కుటుంబానికి చెంది�
కర్నూలు జిల్లా నంద్యాల లో ఆగస్టు 16 న సూసైడ్ చేసుకున్న ప్రముఖ డెంటిస్ట్ మాధవీలత కేసులో పోలీసులు సూసైడ్ నోట్ లోని వివరాలు బయట పెట్టారు. 20 ఏళ్లక్రితం కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట ఎంతో అన్యోన్యంగా ఇన్నాళ్లు కాపురం చేశారు. ఎటువంటి ఆర్ధిక ఇబ�
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిసికూడా వాటిపై మోజు పెంచుకుని బంగారం లాంటి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్త తన ఎదుటే ప్రియురాలితో కాపురం చేస్తుంటే…. చూసి భరించలేని ఇల్లాలు రెం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున�
ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం..త్వరలోనే పెళ్లి..దీంతో ఆ యువతి..ఎన్నో కలలు కన్నది. త్వరలోనే అత్తారింటిలో అడుగుపెట్టనుంది. కానీ అంతలోనే ఆమె కలలు అన్నీ చెదిరిపోయాయి. రోడ్డు ప్రమాదంలో ఆ యువతి చనిపోయింది. దీంతో ఆ కుటుంబసభ్యలు తీవ్ర విషాదంలో మునిగిప
ఆమెకు 26, అతనికి 19…..అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్
ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి..మన కలలు ఎదుటి వారు సాకారం చేయలని కోరుకోవడం �
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ �
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పో