Home » Kurnool
sahara idols : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి…ఆలయ పునర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారాలను చూడగానే..భక్తి తన్మయత్వం చెం�
Bhuma Akhila Priya bail petition : బోయిన్పల్లిలో ప్రవీణ్రావు అండ్ బ్రదర్స్ కిడ్నాప్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపు న్యాయవా�
YCP MLC Challa Ramakrishna Reddy passed away, due to corona : కరోనా వ్యాధి బారిన పడి మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు, కోరనా వైరస్ సోకి వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు. గతనెల 13వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం ఆయన హ�
young girl assasinated her husband help with lover, kurnool : కాలేజీ చదివే రోజుల్లో ఏర్పడే పరిచయాలు, ప్రేమలు శాశ్వతం అనుకుని కాబోయే భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించిన యువతి ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఆళ్లగడ్డకు చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో �
Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కల�
Corona positive for 13 ssc students : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నక్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రుద్రవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. పదవ తరగతి చదువుతున్న 30 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు
Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద�
Four children killed in road accident in Kurnool : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మరో 14 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిం�
road accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. �
Buddha Srikanth violates corona rules : ‘నేను సీతయ్య.. ఎవ్వరి మాట వినను’ అంటూ ఓ బీజేపీ నేత హల్ చల్ చేస్తున్నాడు. ‘నేను చెప్పిందే వేదం…నా మాటే శాసనం అంటూ’ హుకుం జారీ చేస్తున్నాడు. ఆయనే కర్నూలు జిల్లా నంద్యాల బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్. కొద్ది రోజుల