Home » Kurnool
కర్నూలు జిల్లా శ్రీ గాదె లింగప్ప ఆలయ అర్చకులు దొంగల అవతారమెత్తారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు.
women daily go to school and learns her signature : సంతకం. అక్ష్యరాస్యతకు గుర్తు. అటువంటి సంతకం ఎంత విలువైందో తెలుసుకుందో మహిళ. తన పేరును తానే స్వయంగా రాసుకోవాలి. సంతకం పెట్టటం నేర్చుకోవాలని తపన పడింది.అందుకే ప్రతీరోజు స్కూలుకు వెళుతోంది. చిన్నప్పుడు పలకపై బలపం పట్టుకుని �
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
ఇది గుండెలు పిండే విషాదం. కంట తడి పెట్టించే ఘటన. భూమిని నమ్ముకున్న రైతు దంపతులు తనువు చాలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో భార్య, భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు డబ్బులు పంచుతారు, మరికొందరు విలువైన కానుకలు ఇస్తారు. ఆ అభ్యర్థి ఏకంగా బంగారు ముక్కు పుడకలు ఓటర్లకు ఆఫర్ చేశాడు. బి
250 ఎకరాల్లో ఏపీ హైకోర్టు నిర్మాణం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓటర్లు రోడ్డెక్కారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 22, 23 వార్డుల్లో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు వైసీపీలో చేరారు. దీంతో ఆ రెండు వార్డులు
Lawyers blocked the Chandrababu’s Roadshow : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద మార్కెట్ దగ్గర చంద్రబాబు రోడ్ షోను న్యాయవాదులు అడ్డుకున్నారు. హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుం
Rs 72.50 lakh seized : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద రూ.72.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ నగదు దొరికింది. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంత
farmers murder man over robbery doubt: అనుమానం పెను భూతమైంది. అనుమానం ఓ నిండు ప్రాణం తీసింది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉల్లిగడ్డలు దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ వ్యక్తిని రైతులు కొట్టి చంపేశారు. కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆదోని మండ