Kurnool

    కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

    February 27, 2021 / 01:25 PM IST

    Man suicide with call money harassment : ఏపీలో కాల్ మనీ ఆగడాలు ఆగడం లేదు. కాల్ మనీ వేధింపులకు అనేక మంది బలవుతున్నారు. వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప

    ఎన్నికల్లో ప్రత్యర్థికి ఓట్లు వేయించారని..గ్రామ సేవకుడి కుటుంబంపై వైసీపీ నేతలు దాడి

    February 16, 2021 / 08:50 PM IST

    YCP leaders attack on village servant’s family : కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురంలో గ్రామ సేవకుడి కుటుంబంపై దాడి జరిగింది. వైసీపీ నాయకులే తమపై దాడి చేశారని బాధితులు పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రా�

    ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వెల్దుర్తి హైవే

    February 14, 2021 / 01:57 PM IST

    Veldurthy Road : రక్తం రుచి మరిగిన రహదారి మరోసారి పంజా విసిరింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి హైవే 14 మందిని బలి తీసుకుంది. వేగం రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఎటు చూసినా రక్తపు మరకలు.. అచేతనంగా పడివున్న మృతదేహాలు.. లారీ స్పీడ్ దెబ్బకి నుజ్జునుజ్జయిన ట�

    కర్నూలు రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణం!

    February 14, 2021 / 08:43 AM IST

    Kurnool road accident : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టెంపో డ్రైవరే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున టెంపో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో.. డివైడర్‌ను క్రాస్ చేసి లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 14 మం

    కర్నూలులో 150ఏళ్ల నాటి పురాతన ఇంట్లో తవ్వకాలు, భయాందోళనలో స్థానికులు

    February 11, 2021 / 04:05 PM IST

    witchcraft for hidden treasures in kurnool: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో క్షుద్రపూజల కలకలం రేగింది. 150ఏళ్ల నాటి పురాతమైన ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆ వ్యక్తులు అప్రమత్తమయ్యార�

    క్షుద్రపూజలు : యువకుడిని హత్య చేసి కాల్వలో పడేసిన దుండగులు

    February 11, 2021 / 03:35 PM IST

    Thugs killed a young man : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు సమీపంలో యువకుడిని హత్య చేసి కాల్వలో పడేశారు. ఇవాళ అమావాస్య కావడంతో తెల్లవారుజామున కాల్వ గట్టుపై క్షుద్రపూజల చేసి యువకుడిని బలి ఇచ్చినట్లు గ్రామస్తులు అనుమాన

    విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ను చితకబాదిన ఎస్సై

    February 4, 2021 / 04:43 PM IST

    sub inspector beating PET teacher in Kosigi : కర్నూలు జిల్లాలోని కోసిగిలో పీఈటీ టీచర్ పట్ల ఎస్‌ఐ దౌర్జన్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ఈరన్నను ఎస్సై ధనుంజయ్ అకారణంగా కొట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో

    ‘కిలో’ పాలు 33 రూపాయిలు..హలో..మీకర్థమైందా?!

    February 4, 2021 / 01:13 PM IST

    kurnool: sell milk in kilograms : కిలో పాలు కేవలం 33 రూపాయలు. ఏంటి..మతేమన్నా పోయిందా? పాలు, నీళ్లను లీటర్లు అంటారని కూడా తెలీదా? కిలో పాలు అంటారేంటీ? లీటరు పాలు అనాలి? అని సుద్దులు చెబుదామనుకుంటున్నారా? అదేం కాదు..మీరు విన్నది కరెక్టే..కిలో పాలు రూ.33. ఏపీలోని కర్నూలు జిల

    ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటనలు..ఎక్కడెక్కడ ?

    February 1, 2021 / 07:01 AM IST

    sec nimmagadda : ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రాలు, జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్‌ ఎదుట హాజరుకావాలని లేఖలో ఆదేశించారు. రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ సీఎస్‌కు మరో లేఖ రాశారు. అటు ప్రవీణ�

    ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటన..ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

    January 30, 2021 / 07:54 AM IST

    SEC Nimmagadda Ramesh visits districts : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని, షాడో టీమ్‌లతో నిఘా పెంచాలని ఎస్‌ఈసీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అటు గవ�

10TV Telugu News