Home » Kurnool
N440k Mutation : కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు N440K వైరస్ కర్నూలులో బయట పడిందని వ్యాఖ్యానించారని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీ�
Chandrababu Naidu : కరోనా వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. N 440K వైరస్ ఉందని బాబు చేసిన కామెంట్స్పై కర్నూలు న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేసాయని
ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలను రోడ్డు మీదకు తేవాలంటేనే వాహనదారుల వణికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే వాహనాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో
కర్నూలు జిల్లాలో మరోసారి కరెన్సీ కట్టలు కలకలం రేపాయి. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో ఏకంగా 3 కోట్ల రూపాయల నగదుతో పాటు 55లక్షల విలువైన బంగారం బయటపడింది.
కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దులు అంతే ఆయనకు ఎంతో ప్రేమ. అయితే ఓ ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే..
కనీవిని ఎరుగని విచిత్రమైన వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ఓ గ్రామంలో మగాడికి వితంతు పింఛన్ మంజూరు అవుతోంది. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పసిగట్టలేకపోవడం మరింత విడ్డూరం.
కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న (నంది) రోజురోజుకు పెరుగుతుంది అన్నది అందరూ నమ్ముతున్న, చెబుతున్న విషయం.
కర్నూలు జిల్లాలో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వింత చోటు చేసుకుంది. భార్య సర్పంచ్ అయితే భర్తతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కర్నూల్ జిల్లా శ్రీశైలం పోలీసులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నట్టడవిలో శ్రీశైలం భీముని కొలను దగ్గర ఊపిరాడక పడి ఉన్న భక్తున్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.
పెద్దహోతూరులో మాత్రం చూద్దామంటే ఒక్క మేడ కన్పించదు. అలాంటి నిర్మాణాలు కడితే అశుభమని గ్రామస్థుల్లో ఒకరకమైన భయం ఉంది. తరతరాలుగా ఇద్దే తీరు కొనసాగుతోంది.