Home » Kurnool
కర్నూలు జిల్లాలో ఛరిష్మా ఉన్న యువనేతల్లో ఒకరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. యూత్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కీలక పదవి దక్కింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాబ్రాంచ్ దగ్గర ఈరోజు ఉద్రిక్తత నెలకొంది.
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువుల తారుమారు వ్యవహారం కలకలం రేపింది.
Kurnool : ప్రాణం పోయిందని పామును పట్టుకుంటే ఒక్కసారిగా బుసకొట్టి కాటు వేసింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగస్వామి ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని దూరంగా వదిలేస్త�
కర్నూలులో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుండి డోన్ కు వెళ్తున రైలు ఇంజన్ శుక్రవారం రాత్రి కర్నూలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది.
ఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండడంతో దానిని తీసి బయటకు పోస్తుండగా పైన ఉన్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. మట్టిదిబ్బ కూలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి మట్టిని తీసి లక్ష్మీనారాయణను కాపాడే ప్రయత్నం చేశా�
కర్నూలు జిల్లాలో ఫాక్ష్యన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.
Kurnool: పొలం సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు మధ్యవర్తి ద్వారా వారికి డబ్బు అందించాడు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకునే సమయంలో వీడియో తీసి భద్రపరిచ
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది.