Home » Kurnool
కర్నూలు జిల్లాలో యువకుడు సెల్ఫీ సూసైడ్ కు పాల్పడ్డాడు. యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అధికారులు షాపును ఖాళీ చేయాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్టబాగంపై గాయాలయ్యా
కర్నూలు జిల్లా ఆదోనిలో బసవ అనే వ్యక్తికి పంచర్ షాప్ ఉంది. ఆ పంచర్ షాప్ కి విద్యుత్ సిబ్బంది ఏకంగా రూ.57,965 బిల్ వేశారు.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్యాపిలి మండలం కళచాట్ల బ్రిడ్జి దగ్గర కంటైనర్ను ఇన్నోవా ఢీకొంది.
కర్నూలు జిల్లాలోని డోన్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. రెయిలింగ్ దాటి బస్సు ఆగింది. బస్సు ముందు భాగం కొంత గాలిలో తేలియాడింది.
కర్నూలులో హెచ్ఆర్ సీ, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తుది తీర్పుకు లోబడే లోకాయుక్త, హెచ్ఆర్ సీ కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని తెలిపింది.
శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభమైంది. ముంబైకి చెందిన హైడ్రోగ్రాఫిక్ నిపుణులు సర్వే చేస్తున్నారు. నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టింది.
గ్రామస్తులు ప్రతినిత్యం తాము ఏమి తిన్నా, తాగినా ముందుగా చింతల మునిస్వామి తాత సమాధి వద్ద కొంత ఉంచిన తరువాతే వారు తినటం ఆనవాయితీగా వస్తుంది.
కర్నూలు చెక్ పోస్టు దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ లో 90 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. కర్ణాటకకు చెందిన సృజన్, మధు చిక్బల్లాపూర్ నగదును త�
కర్నూలు జిల్లాలో వెలసిన సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరశించిపోతోంది. శ్రీశైలం జలాశయ�