Home » Kurnool
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల
ఏపీలో కరోనా స్పీడుగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం 24 గంటల వ్యవధితలో ఏకంగా 45 పాజిటివ్ �
కరోనాపై అవగాహన కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషాధరణతో ఉన్న వ్యక్తిని రంగంలోకి దించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో ప్రజలకు చెప్పిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఢిల్లీ జమాతే లింక్స్ బయటపడుతున్నాయి. జిల్లా నుంచి 400మందికి పైగా మత సదస్సుకు వెళ్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారిలో 380మందిని
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు. మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది. కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోద�
అంతర్జాలంలో నేరాలు చేసేవాళ్లకు టైమ్తో పనిలేదు. ఏది ట్రెండింగ్లో ఉన్నా కూడా దానిని క్యాష్ చేసేసుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ను కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్లు
ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
చైనాలోని వుహాన్లో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి… హైదరాబాద్ చేరుకుంది. చైనా నుంచి 15 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన జ్యోతి… ఇన్నిరోజులు మానేసర్లోని వైద్యుల పరిశీలనలో ఉంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పంపించే�
కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో నియోజకవర్గ ఇంచార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. నియోజకవర్గాల్లో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పెత్తనం కోసం పోట్లాడుకుంటున్నారట. జిల్లాలో ప్రధానంగా