Home » Kurukshetra
మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావే
Dog Shooting : ఇంటికి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీ తీసుకొని వచ్చాడు. తనను కరిచిన కుక్కపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.
భారత యువత పక్కదారి పట్టకుండా హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో లక్ష చండీ మహా యజ్ఞం జరిగిందని, శారదా పీఠం చరిత్రలో ఇది మరువరాని ఘట్టం అని శరదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు.
స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
భారత ఆర్మీలో హవల్దార్గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు.
నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ ఛాయ్ వాల. కరోనా వైరస్ క�
ఆత్మరక్షణ కోసం కరాటే..జూడో వంటి బాలికల చాలా ఉపయోగపడతాయి. కానీ ఆ విద్యలు నేర్చే వ్యక్తే బాలికలపై కామపు కన్నేస్తే..వారి పరిస్థితి ఏంటీ?ఆత్మరక్షణ కోసం కరాటే జూడో వంటివి నేర్చుకుంటే తమను తాము కాపాడుకోవటమే కాక ఇతరులకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్ధేశం
ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల మీటింగ్లలో పాల్గొంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. మే 08వ తేదీ బుధవారం హరియాణాలోని ఫతేహాబాద్లో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఈ �