-
Home » KUTCH
KUTCH
Heavy Rains: గుజరాత్ను ముంచేసిన భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 9 మంది మృతి
జామ్నగర్ జిల్లాలోని జామ్నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్లోని కప్రద (247 మిమీ), కచ్లోని అంజర్ (239 మిమీ), నవ్సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని �
Gujarat Earthquake : గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు
కచ్ జిల్లాలోని భచౌకకు 5 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు అయింది.
Cat Garden : పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇల్లు..ఏసీ రూమ్ లు,మినీ థియేటర్ కూడా
గుజరాత్ కి చెందిన ఉపేంద్ర గోస్వామి అనే వ్యక్తి పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని ఏర్పాటు చేశారు.
కచ్ లో మోడీ… రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్
Oppn misleading farmers గుజరాత్ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన
Love Love : అమ్మాయి కోసం..పాక్ కు వెళ్లేందుకు ట్రై..సీన్ కట్ చేస్తే
ప్రేమకు హద్దులు ఉండవు..ఎల్లలు దాటుతుంది. ఇలాగే. ఓ యువకుడు..Online లో పరిచయం అయిన అమ్మాయిని కలుసుకొనేందుకు ఏకంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించాడు. ఏ దేశమో అనుకుంటున్నారా..అదే..పాకిస్తాన్. బైక్ పై వెళ్లాడు. సీన్ కట్ చేస్తే..బోర్డర్స్ లో భద్రతను పర్యవ�
కచ్లో హై అలర్ట్ : జల మార్గం గుండా భారత్లోకి పాక్ కమాండోలు
పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్�
హిస్టరీలో మిస్టరీ : 5వేల ఏళ్ల నాటి అస్థిపంజరం.. ఎవరిదంటే?
అదో పురాతన స్మశానం. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తోంది. తెలిసినవాళ్లు.. పుస్తకాల్లో చదివినవాళ్లు ఇక్కడ ప్రాచీన శిలఖండాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. మనిషికి అంతుపట్టని రహస్య ఏంటో ఇందులో ఉందని అందరి నమ్మకం.
భారత భూభాగంలోకి పాక్ డ్రోన్…పేల్చేసిన ఆర్మీ
పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే పాక్ కు చెందిన ఓ స్పై(గూఢచర్య) భారత భూభగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు నలియా ఎయిర్ బేస్ కి అతి సమీపంలోని అబ్దాసా గ్రామ�