kvp

    వైఎస్ షర్మిల వెనుక ఆ ఇద్దరు.. చేవెళ్ల నుంచి పాదయాత్ర

    February 9, 2021 / 04:40 PM IST

    who is behind ys sharmila new party: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయ్. ఇంతకీ వైఎస్ షర్�

    షర్మిల పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రూపకర్త బ్రదర్ అనీల్.. వెనుక ఉన్నదెవరు?

    February 9, 2021 / 03:49 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణం అవుతుండగా.. లోటస్ పాండ్‌లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం త

    అసలు మైనస్‌.. ఓటమికి సాకుల వెతుకులాటలో కాంగ్రెస్‌!

    February 4, 2020 / 02:35 PM IST

    రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్… ఇందుకు సాకులను వెతికే పనిలో పడిందంట. ఈ ఓట‌మికి నాయ‌క‌త్వ లోప‌మో.. లేక‌, ఓట‌ర్ల తిర‌స్కర‌ణ కారణం కాద‌ంటోంది. ఇదంతా అధికార యంత్రాంగం చేసిన పనే అంటూ దుయ్యబడుతోంది. అధికార పార్టీ వ�

    జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు : జగన్‌కు దోచి పెట్టారు

    May 5, 2019 / 09:40 AM IST

    ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారని చెప్పారు. మోడీ

10TV Telugu News