Home » Kyiv
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు
యుక్రెయిన్లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్లోని గ్యాస్ పైప్లైన్ను రష్యన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో కీవ్పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ దూకుడుగా ముందుకు చొచ్చుకొస్తోంది.
దూసుకొస్తున్న రష్యా సైనికులను ఎలాగైనా అడ్డుకోవాలన్న తపనతో ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో యుక్రెయిన్ ప్రజలు ఇంట్లోనే పెట్రోల్ బాంబులు తయారు చేసి రష్యా సైన్యంపై విరుచుకుపడుతున్నారు.
తనను షిఫ్ట్ చేయడం కాదు.. ఆయుధాలు ఇచ్చి ఆదుకోవాలని అమెరికాపై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. యుక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది.
ఒకవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ప్రపంచమంతా భయాందోళన వ్యక్తం చేస్తోంది. బాంబుల వర్షం కురుస్తోంది. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య పెళ్లి ప్రమాణాలతో జంట ఒక్కటైంది.
రష్యా ట్యాంకర్లు రాకుండా యుక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లు కీవ్లోకి చేరకుండా నగర శివార్లలోని ఇవాంకివ్ వంతెనను యుక్రెయిన్ సైన్యం బాంబులతో పేల్చేసింది.
యుక్రెయిన్లో రష్యా రక్తపాతం సృష్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్లో రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.