-
Home » laddu
laddu
హైదరాబాద్ నుంచి యాత్రగా అయోధ్యకు 1,265 కిలోల లడ్డు
లడ్డూను యాత్రగా రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్లో పెట్టి అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు.
heart-touching story : నాల్గవ లడ్డూ నేను ఎప్పటికీ తీసుకోలేను.. డాక్టర్ షేర్ చేసిన పోస్ట్.. నాల్గవ లడ్డూ ఏంటి?
ఓ పేషెంట్ తాలూకు భార్య డాక్టర్ని కలిసి మూడు లడ్డూలు ఇచ్చింది. నాల్గవ లడ్డూ ఎప్పటికీ నేను వారి నుంచి తీసుకోలేను కదా అని డాక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఈ లడ్డూ కథ ఏంటి?.. డాక్టర్ షేర్ చేసిన ఓ దయనీయమైన గాథ అందరి మనసుల్ని కదిలించింది.
Srisailam Devasthanam Scam : శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ కుంభకోణం
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. జీడిపప్పు యాలకులతోపాటు నెయ్యి, నూనే ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది.
Bhadrachalam: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం.. అధికారులపై భక్తుల ఆగ్రహం
దాదాపు 50 వేల వరకు లడ్డూలు మిగిలిపోయాయి. దీంతో అవి బూజుపట్టాయి. వాటిని పక్కనపెట్టి, కొత్త లడ్డూలు విక్రయించాల్సిన ఆలయ అధికారులు కక్కుర్తి పడ్డారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు, ఆలయ అధికారులప�
TTD about laddu: తిరుమల శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలొద్దు: టీటీడీ
లడ్డూ బరువు, నాణ్యత విషయంలో కూడా ఏనాడు రాజీ పడలేదని టీటీడీ పేర్కొంది. సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఏదైనా ఇబ్బంది తలెత్తితే వేంటనే అక్కడ అందుబాటులో ఉన్న లడ్డూ కౌంటర్ అధికారికి తెలియజేస్తే, అక్కడిక్కడే సమస్యను పరిష్క�
Ganesh Laddu: వేలంలో గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికిన వైనం
బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంలో రూ.24.60 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. అయితే, నిన్న పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలో గణేశుడి లడ్డూ అంతకు మించి ధర పలికింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో నిన్న గణనాథుడి లడ్డూ వేలాన్ని ని
Bhadrachalam : వీటిని కూడా వదలడం లేదు, రాములోరి గుళ్లో 400 లడ్డూలు మాయం
ఆలయంలో ఉన్న లడ్డూలను కూడా వదలడం లేదు. తెలంగాణలో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన...భద్రాద్రిలో లడ్డూలు మాయం కావడం కలకల రేపింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ : రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
శ్రీవారి భక్తులకు TTD న్యూ ఇయర్ కానుక
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. న్యూఇయర్ వేళ కానుక ప్రకటించింది. ఇకపై శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశ�
రికార్డు బ్రేక్ : బాలాపూర్ లడ్డూ రూ. 17 లక్షల 60 వేలు
బాలాపూర్ లడ్డూ ఈసారి కూడా రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే ఎంతో ఆసక్తి, ఉద్విగ్నతను క్రియేట్ చేసిన ఈ లడ్డూను కొలను రామ్ రెడ్డి దక్కించుకున్నారు. గణేష్ వేడుకల్లో బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. భక్తుల కొంగుబంగారంగా ఈ లడ్డూ ప్రస