Lahore

    భూకంపానికి పాక్‌లో చీలిపోయిన రహదారులు, భారీ నష్టం

    September 24, 2019 / 01:21 PM IST

    పాక్‌లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్‌కు దగ్గరల్లోని సియాల్ కోట్, సర్గోద్దా,

    పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

    September 24, 2019 / 12:46 PM IST

    పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగ�

    లాహోర్ లో బాంబు పేలుడు…5గురు మృతి

    May 8, 2019 / 05:10 AM IST

    పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ  పేలుడు జరిగింది.

    సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరించిన పాక్

    March 4, 2019 / 10:02 AM IST

    లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.

    భారత్ కు మద్దతుగా పాక్ జర్నలిస్టులు:అభినందన్ అప్పగించాలని డిమాండ్

    March 1, 2019 / 07:20 AM IST

    పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�

    లాహోర్‌లో ఇండియన్ ప్యాసింజర్స్ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

    February 28, 2019 / 06:36 AM IST

    భారత్ – ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాక్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపివేసింది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాక్ నుండి

    పుల్వామా ఎఫెక్ట్ : బోసిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 

    February 26, 2019 / 03:42 PM IST

    న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు

10TV Telugu News