Home » lakshman
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదారి
మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు బీజేపీ తెరలేపింది. సీనియర్లు, బలమైన నాయకులపై కన�
తమిళ యువ నటుడు జయం రవి హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు ‘భూమి’ ఫస్ట్ లుక్ విడుదల..
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ గాయపడ్డారు. ఆయన కంటికి గాయమైంది. బస్ భవన్ ఎదుట
ఇంటర్ మంటలు చల్లారటంలేదు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో రాష్ట్రంలో విపక్షాలు తమ ఆందోళనలకు ఉదృతం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ ఉద్యమంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. మే 2వ తేదీన రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. దీనిక