Home » land dispute
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మృతులు లావుడ్యా మంజు నాయక్ (తండ్రి) లావుడ్యా సారయ్య (పెద్ద కుమారుడు), లావుడ్యా భాస్కర్ (చిన్న కుమారుడు). ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస�
ఓ కేసు విచారణలో పామిడి సీఐ వ్యవహరించిన తీరు విమర్శకులు తావిస్తుంది. ఓ కేసు విచారణలో నిందితుడిని స్టేషన్కు పిలిపించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ లో జరిగింది.
తాను ఎవరిపైనా కామెంట్ చేయనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ఎవరి చరిత్ర ఎంటో ప్రజలకు తెలుసు అన్నారు.
ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకి మధ్య గొడవ జరిగింది. దీనికి కారణం భూవివాదం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామస్తులు యశ్ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Woman brutally murder : విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. ఓ మహిళ హత్య గావించబడింది. భూతగాదాల నేపథ్యంలో మహిళను స్థానిక గిరిజనుడు పాంగి దామోదర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. డుంబ్రిగూడ మండలం రంగిల�
attempt murder on lawyer in hyderabad, due to land dispute case : భూమి వివాదానికి సంబంధించి కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు … కేసు ఓడిపోవటానికి లాయరే కారణమని భావించి అతడిపై హత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 7 లో ఉండే హైకోర్ట
reason behind kakinada corporator ramesh murder: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలకలం రేపిన వైసీపీ కార్పొరేటర్ కంపర రమేష్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపర రమేష్ మర్డర్ కి కారణం ఏంటో పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్ లో వచ్చిన వివా�
Land dispute : man brutally murdered in Nalgonda : పట్టపగలు… రోడ్డుపై జనం తిరుగుతూనే ఉన్నారు… వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు… ఇంతలోనే ఒక్కసారిగా అలజడి. ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు తరుముకుంటూ వచ్చారు.. గ్రామ శివారులో నుంచి గ్రామంలోకి ప్రవేశించార�
Bhuma Akhila Priya : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇదే కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని కొట్టివేసింది. రెండోస�
Farmer attacks ASI with knife : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏఎస్సై పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో ఏర్పడిన భూవివాదాల నేపధ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఏఎస్సైపై హత్యా యత్నం చేయటంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. జిల్లాలోని వీరవాసరం శివారు బొబ�