Home » land dispute
Karimnagar : ఓ భూమి విషయంలో ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో రాసి సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ వేధింపులు తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.
ఫిలింనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లోని ప్లాట్ నెంబర్ టూలోని 1007 గజాల స్థలాన్ని నిర్మాత సురేష్ బాబు నుండి 2014 లో లీజుకు తీసుకున్నానని బిజినెస్మెన్ ప్రమోద్ తెలిపారు. 2018 నవంబర్ లో స్థలం అమ్ముతున్నారని తెలిసి 18 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ సేల్ చే�
నిరుపేద కూలీలకు భూపంపిణీలో భాగంగా 1985లో సదరు మహిళలకు కొంత భూమి లభించింది. అయితే ఈ భూమిపై ఇద్దరు వ్యక్తులు కన్నేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అయితే 2004 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. ఇకపోతే, తాజాగా
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని అధికారుల ముందే ఆత్మహత్యయత్నానికి ప్రయత్ని
దగ్గుబాటి ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని కొడుకు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడంటూ బాధిత ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో బాధితుడు పిటీషన్ వేసిన విషయం విధితమే. తాజాగా బాధితుడు మాట్లాడ�
హైదరాబాద్ ఫిలింనగర్ లో భూవివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా ఈరోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు.
కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్ధలం సరిహద్దు వివాదంలో ప్రత్యర్ధులు తల్లీ, కూతుళ్లను దారుణంగా హత్య చేశారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ల్యాండ్ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ఎకరాల భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.
విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం వెలుగుచూసింది. భీమిలి దగ్గర పది ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్న రియల్ ఎస్టేట్ యజమాని పూర్తి డబ్బులు చెల్లించకుండానే రిజిష్ట్రేషన్ చేయమని భూ
కడప జిల్లాలో అక్బర్ బాషా భూ వివాదం మరో టర్న్ తీసుకుంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో అక్బర్ ఫ్యామిలీ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్బర్ బాషా ఫ్యామిలీ పరుగుల మందు తాగింది.