Home » Land grab case
బిల్డర్ లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ లో పాగా వేశారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.
Land grab case against Minister Mallareddy : తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. ఆయన కుమారుడు భద్రారెడ్డితో పాటు మరో ఐదుగురు అనుచరులపైనా దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి సూరారంలో 20 గుంటల భ�