Home » land scam
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే.... ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది.
ధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.
ఎన్నారై జయమాలకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వెళ్లింది. రూ.2.13 కోట్లు ఫైన్ విధించింది ఐటీ డిపార్ట్ మెంట్. (K Keshava Rao)
111 GO: కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి. బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలో భారీ భూ దందా..పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైంది. మంత్రి ఈటల పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు రాజధాని అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు.. నోటీసులు అందజేశారు. 41సీఆర్పీసీ కింద నో�
అంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, దేవుళ్లను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పర�
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు కోసం భూసేకరణ పేరు�