-
Home » land scam
land scam
Somireddy: మదనపల్లి ఫైల్స్కు మించి సర్వేపల్లి ఫైల్స్.. నేరుగా ఆయన రంగంలోకి దిగాల్సిందే: సోమిరెడ్డి
February 25, 2026 / 03:25 PM IST"వందల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో అక్రమాలు జరిగాయి" అని సోమిరెడ్డి అన్నారు.
ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో మాజీ మంత్రి జోగి రమేశ్..!
August 13, 2024 / 11:20 PM ISTఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే.... ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా…
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్, అందుకోసమే ఫోర్త్ సిటీ..! రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
August 4, 2024 / 06:03 PM ISTధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగింది, చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చాం- ఆదిమూలపు సురేశ్
July 3, 2024 / 07:25 PM IST9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.
K Keshava Rao : రూ.2కోట్ల విలువైన భూమి రూ.3లక్షలకే అమ్మకం, బీఆర్ఎస్ ఎంపీ కేకే కుమారులపై ఫోర్జరీ కేసు
July 18, 2023 / 11:31 PM ISTఎన్నారై జయమాలకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వెళ్లింది. రూ.2.13 కోట్లు ఫైన్ విధించింది ఐటీ డిపార్ట్ మెంట్. (K Keshava Rao)
Bandi Sanjay : 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్, కారు చౌకగా కొట్టేసేందుకు ప్లాన్- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
May 21, 2023 / 05:31 PM IST111 GO: కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి. బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
Bonda Uma On Visakha Land Scam : విశాఖలో రూ.40వేల కోట్ల భారీ భూకుంభకోణం, టీడీపీ నేత సంచలన ఆరోపణలు
October 11, 2022 / 05:02 PM ISTవిశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Medak : మెదక్ జిల్లాలో భారీ భూ దందా… మంత్రి ఈటలపై ఆరోపణలు ?
April 30, 2021 / 07:09 PM ISTమెదక్ జిల్లాలో భారీ భూ దందా..పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైంది. మంత్రి ఈటల పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అమరావతి భూ అక్రమాలపై చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు
March 16, 2021 / 09:27 AM ISTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు రాజధాని అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు.. నోటీసులు అందజేశారు. 41సీఆర్పీసీ…
రాజధానిలో ల్యాండ్ స్కామ్.. చంద్రబాబు, లోకేష్ పేర్లు ఎఫ్ఐఆర్లో పెడతారు
September 12, 2020 / 05:21 PM ISTఅంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, దేవుళ్లను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం…