Home » Land Titling Act
మీరు స్వేచ్చగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీయే ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియజేసుకుంటున్నా.
2 నెలల్లోనే చంద్రబాబుకి ఓటు వేసినందుకు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు భూముల రీ సర్వేపై దుష్ప్రచారం చేశారు.
ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది.
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.
Chandrababu First Signature : సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తొలి సంతకం దీనిపైనే..!
టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉంది.
ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన, రాజకీయాల్లో పెను దుమారం రేపిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయ్యింది.
జగన్ పేదలకు భూములు ఇచ్చేవారే కానీ.. లాక్కునేవారు కాదు