Home » Land Titling Act
చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులు వచ్చినట్టే. ఇప్పుడే ప్రజలకి నరకం చూపిస్తున్నారు. 2019లో అధికారం ఇవ్వలేదని రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష పెంచుకున్నారు.
2019లో ఇచ్చిన మ్యానిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన వైసీపీ మ్యానిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందని బొత్స అన్నారు.