Home » LAND
కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. �
కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి అన్ని రంగాల వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు హెల్ప్ చేస్తున్నారు. కొందరు విరాళం ఇస్తున్నారు. మరికొందరు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకొందరు ఆర్థిక స�
వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కువగా కాపర్(రాగి) ఉపయోగించేవారన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు ఎక్కువగా ఫ్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నామనుకోండి అదూ వేరే విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ క
తాము కోరిన భూమి ఇవ్వలేదని గ్రామంలోని ఆరు ఉమ్మడి కుటుంబాలను పెద్దలు వెలివేశారు. అక్కడితో ఊరుకోలేదు. వారి ఇళ్ల చుట్టూ ఇనుమ కంచెలు కట్టేశారు. ఆ కంచె దాటి వాళ్లు బైటకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు �
కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు ప్రధాన పార్టీల మధ్య ఎందుకు మాటల తూటాలు పేల�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) రాజధాని అమరావతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని పేరుతో ఇన్ సైడర్
నాగర్ కర్నూల్ జిల్లాలో స్థల వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని తిరుపతమ్మ అనే మహిళను బాబు గౌడ్ అనే వ్యక్తి కొట్టి చంపాడు.
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీలోని తహశీల్దార్