Home » last 24 hours
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. వీటిలో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు.
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. వైరస్ నుంచి 3,481 మంది కోలుకోగా, మరో ఏడుగురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంల
ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు దేశంల
భారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల కొత్త కరోనా కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,053 మంద�
దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ
మహారాష్ట్ర పోలీసులపై కరోనా క్రౌర్యం చూపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకిందని..ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 4516 మంది పోలీసులు కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారని, మొత్తం 56 మ�
దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 4.90 లక్షలకు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది. గత 24 గంటల్లో, 17 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదే సమయంలో 407మంది చనిపోయారు. అయితే దేశంలో వైరస్ నుంచి కోల�