-
Home » last 24 hours
last 24 hours
Covid Cases In India : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు
October 13, 2022 / 11:51 AM ISTదేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. వీటిలో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు.
India Corona Cases : దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 1968 పాజిటివ్ కేసులు
October 4, 2022 / 01:16 PM ISTకరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. వైరస్ నుంచి 3,481 మంది కోలుకోగా, మరో ఏడుగురు మృతి చెందారు.
AP Covid Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు
November 7, 2021 / 09:02 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి.
Covid Cases: భారత్లో కరోనా వైరస్: 24 గంటల్లో 45వేలకు పైగా కేసులు
August 29, 2021 / 12:38 PM ISTదేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
ఏపీలో పెరిగిన కరోనా కేసులు…24 గంటల్లో 161, ఒకరు మృతి
January 17, 2021 / 05:17 PM IST161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు
September 25, 2020 / 10:28 AM ISTప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్…
కరోనా నుంచి కోలుకుంటున్న భారత్… ఒక్కరోజులో లక్ష మంది డిశ్చార్జ్ అయ్యారు
September 22, 2020 / 10:30 AM ISTభారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల…
దేశంలో 24గంటల్లో వెయ్యికి పైగా మరణాలు.. ఇది రెండోసారి
August 14, 2020 / 10:42 AM ISTదేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్గా ఒక్క రోజులో 1007…
‘మహా’ ఖాకీలపై కరోనా కోరలు : 24 గంటల్లో 190మంది పోలీసులకు పాజిటివ్
June 26, 2020 / 10:43 AM ISTమహారాష్ట్ర పోలీసులపై కరోనా క్రౌర్యం చూపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకిందని..ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 4516 మంది పోలీసులు కరోనా…
ఒక్కరోజులోనే 17వేలకు పైగా కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు!
June 26, 2020 / 06:38 AM ISTదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 4.90 లక్షలకు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది. గత 24 గంటల్లో, 17 వేలకు పైగా కరోనా…