-
Home » last 24 hours
last 24 hours
Covid Cases In India : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. వీటిలో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు.
India Corona Cases : దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 1968 పాజిటివ్ కేసులు
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. వైరస్ నుంచి 3,481 మంది కోలుకోగా, మరో ఏడుగురు మృతి చెందారు.
AP Covid Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి.
Covid Cases: భారత్లో కరోనా వైరస్: 24 గంటల్లో 45వేలకు పైగా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
ఏపీలో పెరిగిన కరోనా కేసులు…24 గంటల్లో 161, ఒకరు మృతి
161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంల
దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు
ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు దేశంల
కరోనా నుంచి కోలుకుంటున్న భారత్… ఒక్కరోజులో లక్ష మంది డిశ్చార్జ్ అయ్యారు
భారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల కొత్త కరోనా కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,053 మంద�
దేశంలో 24గంటల్లో వెయ్యికి పైగా మరణాలు.. ఇది రెండోసారి
దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ
‘మహా’ ఖాకీలపై కరోనా కోరలు : 24 గంటల్లో 190మంది పోలీసులకు పాజిటివ్
మహారాష్ట్ర పోలీసులపై కరోనా క్రౌర్యం చూపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకిందని..ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 4516 మంది పోలీసులు కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారని, మొత్తం 56 మ�
ఒక్కరోజులోనే 17వేలకు పైగా కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు!
దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 4.90 లక్షలకు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది. గత 24 గంటల్లో, 17 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదే సమయంలో 407మంది చనిపోయారు. అయితే దేశంలో వైరస్ నుంచి కోల�