Home » last rites
ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహానికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..కుటుంబంలోని ఓ వ్యక్తి..చనిపోయిన వ్యక్తి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. ఇదే విషయా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల
కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�
కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. �
లాక్ డౌన్ సమయంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మానవత్వం చాటుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే మహిళ చనిపోతే లాక్డౌన్ వేళ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి వారి కుటుంబానికి అండగా నిలిచాడు. ఒడిశాకి చెందిన సరస్వతి పాత్రా (49) గత ఆరేళ్లుగా తన ఇంట్లో
అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార లాంఛనాలతో అంత్యక్రియలపై రగడ జరుగుతోంది. అధికార లాంఛనాలతో చేస్తామని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యుల