Home » Latest
6 సంవత్సరాలు ఆయన లోతైన ఆత్మపరిశీలన, తపస్సు, ధ్యానం చేసి జీవిత పరమార్థాన్ని కనుగొన్నారు. చివరకు బీహార్లోని బుద్ధగయలో బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందారు
విడుదల చేయాల్సిన బందీల జాబితాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు అందజేసినట్లు మజీద్ అల్ అన్సారీ చెప్పినట్లు సమాచారం. అన్ని పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి
స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఆ దృశ్యాలను తన ఫోన్ లో బందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కరోనా నుంచి కొందరు తేలికగా కోలుకుంటుంటే మరికొందరు ఆసుపత్రులలో చేరి లక్షలకు లక్షలు దారపోస్తున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కొందరు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. కరోనా సోకిన వ్యక్తిని బ్రతికించుకునేందుకు కుటుంబ సభ్యులు రూ.46 లక్షలు ఖర్చు �
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంపై సీపీఐ(ఎం) ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఐ నేతలు టీఆర్ఎస్ కు మ
High Court Verdit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై ఇవాళ(21 జనవరి 2021) తీర్పు రానుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చ
‘ప్రేమ కావాలి, పూల రంగడు, శ్రీమన్నారాయణ, జంప్ జిలానీ, మిస్టర్ పెళ్లి కొడుకు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇషా చావ్లా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఆమె న్యూలుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోజుల గ్యాప్ తర్వాత ఆమెను చూసినవార�
బాల జ్యోతిష్కుడు…అభిజ్ణ ఆనంద్ ఇప్పుడు సంచలాత్మకంగా మారిపోయాడు. ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా వైరస్ పై ఏడాది క్రితమే వెల్లడించిన ఓ వీడియో బయటకు పొక్కడంతో..ఇతను ఫేమస్ అయ్యాడు. ఇతను ఇంకా ఎలాంటి విషయాలు చెబుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొ�
Tik Tok ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది టిక్ టాక్ వీడియోలు తీస్తూ..సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమందికి భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. 2019లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్లలో టిక్ టాక్ రెండోస్థానం సంపాదించడం విశేషం. దీనిని బీ
వామ్మో ఏం బంగారం ధరలు ఇవి అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే..మధ్య తరగతి ప్రజలు కోనలేనంతగా. అవును నిజం. లెటెస్ట్ గా పసిడి ధరలు రూ. 40 వేలను క్రాస్ చేసింది. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుందన