Home » LB Stadium
KCR Speech In LB Stadium : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను ఢిల్లీ పాలిటిక్స్లోకి వస్తానని.. బీజేపీ నేతలు వణికిపోతున్నారన్నారు. అందుకే నన్ను హైదరాబాద్లో కట్టడి చేసేందుకు వరదలా వస్తున్నారని ఫైర్ అయ్యారు. వరదలు వ�
TRS Public Meeting In LB Stadium : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరింది. బల్దియా ప్రచార పర్వంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ 2020, నవంబర్ 28వ తేదీ శనివారం అడుగుపెడుతన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరం�
LB Stadium Traffic restrictions : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం కేసీఆర్ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనుమతి నిరాకరించారు. సికింద్రాబాద్ నుంచి స�
Ghmc Election : జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కేటీఆర్ అన్నీతానై వ్యవహరించి 99 సీట్లలో పార్టీని గెలిపించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ బీజేపీ, కాంగ్�
మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలోని ఎల్బీస్టేడియంలో ఇవాళ(05 జనవరి 2020) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ ''సరిలేరు నీకెవ్వరు''. అనిల్ రావిపూడి డైరెక్టర్. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, జనవరి 5న ఎల్బీ
సైరా సై సైరా అంటూ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన
హైదరాబాద్ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ
హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.