Home » LDF
పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలుపొందారు. గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్.
యూడీఎఫ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తుండగా, ఎల్డీఎఫ్ నుంచి సత్యన్ మోకేరి, ఎన్డీఏ నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.
కేరళలో కొత్త ప్రభుత్వం మే 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో LDF ఘన విజయం సాధించడంతో మరోసారి శాసనసభ నాయకుడిగా పినరయ్ విజయన్ ఎన్నికయ్యారు.
KERALA Kerala has given a verdict in favor of the LDF:CM Pinarayi Vijayan కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర సృష్టించింది. అధికారాన్ని నిలుపుకొని తమకు తిరుగులేదని నిరూపించింది. కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ న
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్, కేరళ,
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
CAAకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. CAA, NRC, NPRలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని అమలు చేయమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుత�
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేరళ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ప్రాజెక్టులను,అందులో ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని పిన్నరయి విజయన
కేరళలో పబ్ల ఏర్పాటుకు అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో పబ్లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా సీఎం పినరయి విజయన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర