-
Home » lead
lead
బాబోయ్.. ఆ కుక్కర్ ఇంత డేంజరా? బీకేర్ ఫుల్.. వెంటనే మార్చేయండి..! లేదంటే..
కొత్త వాటిని కొనేటప్పుడూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సర్టిఫికేషన్ ఉందా లేదా అని.
వావ్.. సీసం నుంచి బంగారం.. సైంటిస్టులు గ్రాండ్ సక్సెస్.. అదే జరిగితే భారీగా తగ్గనున్న పసిడి ధరలు..?
లెడ్ నుంచి గోల్డ్ తయారీ ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది..
లక్షల మంది విద్యార్థులను ‘లీడ్’ చేస్తున్నారు
ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్త�
Gautam Adani Richest Indian : భారత అత్యంత సంపన్నుడిగా అదానీ.. ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం.. నలుగురు తెలుగువారికి చోటు
భారత్ అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా అదానీ స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశంలోని టాప్-100 సంపన్నుల జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ అగ్రస్థానాన్న�
Munugode By-Election Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
Bihar: జేడీయూని లీడ్ చేయమని పీకేని కోరిన నితీశ్.. పీకే సమాధానం ఏంటంటే?
బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్�
Undavalli Arun Kumar : బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉంది : ఉండవల్లి
బీజేపీ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితులు తెచ్చారని వాపోయారు. ఎవరైనా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే విన్యాసాలు : చరిత్ర లిఖించనున్న లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్
Flight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు. తలెత్తుకొనే విధంగా తన కుమార్తె చేసిందని, దీనికి గర్వపడుతున్నట్లు డా�
ఏలూరుకు ఏమైంది : AIMS ఫస్ట్ రిపోర్టులో ఏముంది ?
ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్లో ఏముంది.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
GHMC elections TRS lead : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొకేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్లలో గులాబీ హవా కొనసాగుతోంది. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వి