Home » Legal Notice
నోటీసుపై పీసీబీ అధికారిక ప్రకటనలో వివరాలు తెలిపింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు.
ఇళయరాజా ఇటీవల కాలంలో ఎక్కడ తన పాట ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.
SP చరణ్ తాజాగా కీడాకోలా మూవీ యూనిట్ కి లీగల్ నోటీసులు పంపించారు.
డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. �
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసు�
కొన్ని నెలల క్రితం అమితాబ్ 'కమలా పసంద్' అనే బ్రాండ్ పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ చేశారు. ఈ యాడ్ అన్ని మీడియాలోనూ టెలిక్యాస్ట్ అయింది. అయితే ఇది కూడా ఒకరకమైన పొగాకు
తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నేతలు, పత్రికల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ నోటీసులు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్..