Home » Lessons
కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భా�
రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున�
ఉత్తరప్రదేశ్ స్కూల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్ క్లాస్ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు.
శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టడించి అందులోకి ప్రవేశించారు. కానీ ఏ ఒక్కరు గీత దాటలేదు. విధ్వంసం సృష్టించలేదు. విప్లవం అంటే నిరసన మాత్రమే.. విధ్వంసం కాదు అని నిరసనకారులు ప్రూవ్ చేశారు లంకేయులు.
Rajasthan Dowry free marriage : కట్నం అనేది సమాజంలో జాడ్యంలా పట్టుకుంది. ఆడపిల్లలను అత్తవారింటికి పంపించే సమయంలో వట్టి చేతులతో పంపించకూడదని..పసుపు, కుంకుమలతో పాటు కొంత ఆస్తిని కూడా ఇచ్చి పంపించే సంప్రదయాం కాస్త వరకట్నంగా మారింది. ఈ వరకట్నం దాహానికి ఎంతోమంది ప�
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.
స్కూల్స్, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ బుధవారం (డిసెంబర్ 11)న లోక్ సభలో వ్యాఖ్యానించారు. భగవద్గీతను తప్పనిసరి చేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. మహాత్మాగాంధీ �
హైదరాబాద్: చిన్ననాటి నుండి చదువుకున్న పాఠాలు..వారి పుట్టిన పెరిగిన పరిస్థితులే చిన్నారులను భావి భారత పౌరులుగా..నైతిక విలువలు వంటి పలు కీలక విషయాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చిన్ననాటి నుండి పిల్లల్లో నైతిక విలు�