Home » LET
గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్ను అరెస్టు చేశారు.
అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రసంస్థలన్నీ ఇప్పుడు
పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలు, పాక్ అండదండలతో భారత్ పై దాడులకు తెగబడుతున్నాయి. భారత ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 1.30 నిమిషాల సమయంలో భారత ఎయిర్ వేస్ స్థావరాన్ని టార్గెట్ చేసి డ్రోన్ �
కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రజలందరు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి గురించి డాక్టర్ నాగేశ్వరావ్ రెడ్డి చెప్పిన కొన్ని ఆ�
ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి అవసరమా ? కొనసాగించాలా అనే దానిపై సీరియస్గా ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో రెండో సభ ఉండాలా ? వద్దా ? అనే విషయం ముందుకు వస్తే..మండలి వద్దు అని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెల�
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను మంగళవారం(సెప్టెంబర్-9,2019)సోపోరే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవ�