-
Home » Letters
Letters
Asaduddin Owaisi Letters Amit Shah, KCR : సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలి..అమిత్ షా, కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ లేఖలు
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విమోచన దినం కన్నా సమైక్య దినోత్సవం అనడమే సరైనదని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందూ, ముస్లింలు కలిసి పోరాటం చేశారని తెలిపారు. అమిత్ షా, క�
Kishan Reddy : సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ వేర్వేరుగా లేఖలు
కేంద్రం... తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
AP government Vs SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసులిచ్చారు. నిమ్మగడ్డ పరిధికి మ
కేంద్రంతో నేడు రైతుల ఆరో దఫా చర్చలు..నాలుగు అంశాల అజెండా
Farmers’ sixth round of talks with the union government today : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభమవుతాయి. చర్చలకు రావాలం�
భార్యల నుంచి కాపాడాలంటూ సీఎంకు లాయర్ లేఖ
లాక్డౌన్ కారణంగా దేశంలో దాదాపు అందరూ రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయిన పరిస్థితి. అయితే ఇళ్లకే పరిమితం కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయట.. ఇప్పటికే ఈ విషయం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి �
కాల్చేశాడు: సంచుల్లో ఆధార్ కార్డులు, లెటర్లు
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన 30 నుంచి 40కేజీల సంచిని ఓ వ్యక్తి నిప్పు పెట్టి కాల్చేశాడు. వాటిలో వేల కొద్దీ ఉత్తరాలు, ఆధార్ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం గంగిశెట్టి భిక్షపతి అనే చింతల్ నుంచి అహ్మద్గ�
వైఎస్ఆర్ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ : ‘అన్న పిలుపు’తో లేఖలు
ఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం సలహాలు, సూచనలు కోరనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్! విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించడం కోసం ప�