-
Home » Letters
Letters
ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు.. ఎవరు పంపించారంటే?
February 11, 2026 / 12:40 PM ISTKandula Durgesh : ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. మావోయిస్టు పేరిట ఈ లేఖలు వచ్చాయి.
Asaduddin Owaisi Letters Amit Shah, KCR : సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలి..అమిత్ షా, కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ లేఖలు
September 3, 2022 / 05:59 PM ISTసెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విమోచన దినం కన్నా సమైక్య దినోత్సవం అనడమే సరైనదని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందూ, ముస్లింలు…
Kishan Reddy : సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ వేర్వేరుగా లేఖలు
January 25, 2022 / 07:27 AM ISTకేంద్రం... తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
January 30, 2021 / 02:12 PM ISTAP government Vs SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. అసెంబ్లీలోని స్పీకర్…
కేంద్రంతో నేడు రైతుల ఆరో దఫా చర్చలు..నాలుగు అంశాల అజెండా
December 30, 2020 / 07:12 AM ISTFarmers’ sixth round of talks with the union government today : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర…
భార్యల నుంచి కాపాడాలంటూ సీఎంకు లాయర్ లేఖ
April 22, 2020 / 04:01 AM ISTలాక్డౌన్ కారణంగా దేశంలో దాదాపు అందరూ రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయిన పరిస్థితి. అయితే ఇళ్లకే పరిమితం కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయట.. ఇప్పటికే ఈ విషయం అనేక అధ్యయనాల్లో…
కాల్చేశాడు: సంచుల్లో ఆధార్ కార్డులు, లెటర్లు
January 7, 2020 / 11:36 PM ISTఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన 30 నుంచి 40కేజీల సంచిని ఓ వ్యక్తి నిప్పు పెట్టి కాల్చేశాడు. వాటిలో వేల కొద్దీ ఉత్తరాలు, ఆధార్ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం…
వైఎస్ఆర్ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ : ‘అన్న పిలుపు’తో లేఖలు
January 24, 2019 / 09:09 AM ISTఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం సలహాలు, సూచనలు కోరనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్! విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. 2019లో జరిగే…