Home » LG
స్మార్ట్టీవీల కొనుగోళ్లపై 65 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్లతో వినియోగదారులు రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ లేఖ
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలను కట్టబెట్టేలా GNCTD(Government of National Capital Territory of Delhi)సవరణ బిల్లు 2021ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే
tamilisai soundararajan sworn as puducherry lg: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందర్ రాజన్ గురువారం(ఫిబ్రవరి 18,2021) ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్నివాస్లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిర�
మొబైల్ రంగంలో మరో సరికొత్త విప్లవం రాబోతోంది. రెండు స్క్రీన్ల ఫోన్లు త్వరలో మార్కెట్ను ముంచెత్తనున్నాయి. ఈ దిశగా LG Company మందడుగు వేసింది. టీ ఆకారంలో ఉండే ఫోన్ను త్వరలో లాంఛ్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి ట్రైలర్ వీడియోను విడుదల చేసింది. రె�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా 21రోజుల లాక్ డౌన్ కు గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా చాలామంది ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి
అవునండి మీరు వింటున్నది నిజమే. న్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ.. తమ సెల్ ఫోన్ కొంటే.. టీవీ ఫ్రీగా తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. వినియోగదారులకు టీవీని ఉచితంగానే �
ఢిల్లీలో పాలన అధికారాలకు సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస�