Home » lightning strikes
వర్షంతో పాటు పడిన పిడుగులకు వ్యవసాయం చేసుకునే రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వర్షమే కదానుకుని పొలాల్లో పనులు చేసుకుంటుంటడగా పిడుగు పడి చనిపోయారు.
ఆ దేవాలయంలో శివలింగం ప్రతీ ఏటా పిడుగు పడుతుంది. పిడుగు పాటుకు ఆ శివలింగం ముక్కలైపోతుంది. కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ శివలింగం మామూలు లింగంలా మారిపోతుంది.ఈ అద్భుతమైన ఆలయం ప్రత్యేకలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ పిడుగుల పర�
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా గోపురానికి అక్కడక్కడా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
దేశంలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో 77 మంది పిడుగుపాటుకు బలికాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఎక్కువగా పిడుగులు బీభత్సం సృష్టించాయి.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పిడుగుపడి 9మంది చనిపోయారు. అమీర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో టవర్ వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారు.
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.