-
Home » lightning strikes
lightning strikes
West Bengal Lightning Strikes: పశ్చిమబెంగాల్ లో పిడుగుపాటుకు ఏడుగురి మృతి
June 22, 2023 / 11:44 AM ISTపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గురువారం పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలో పిడుగుపాటు వల్ల ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు....
West Bengal : పొలాల్లో పనిచేస్తుండగా పడిన పిడుగు .. 14మంది మృతి
April 28, 2023 / 10:22 AM ISTవర్షంతో పాటు పడిన పిడుగులకు వ్యవసాయం చేసుకునే రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వర్షమే కదానుకుని పొలాల్లో పనులు చేసుకుంటుంటడగా పిడుగు పడి చనిపోయారు.
‘Bijli Mahadev’ Shivling : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..ప్రతీ ఏటా పిడుగు పడి ముక్కలై అతుక్కునే శివలింగం
February 17, 2023 / 04:23 PM ISTఆ దేవాలయంలో శివలింగం ప్రతీ ఏటా పిడుగు పడుతుంది. పిడుగు పాటుకు ఆ శివలింగం ముక్కలైపోతుంది. కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ శివలింగం మామూలు లింగంలా మారిపోతుంది.ఈ అద్భుతమైన ఆలయం ప్రత్యేకలు అన్నీ…
Lightning Strikes : వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగుపాటు
October 9, 2021 / 12:59 PM ISTచిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా గోపురానికి అక్కడక్కడా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
Lightning People Kill : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది దుర్మరణం
August 8, 2021 / 09:12 AM ISTదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
Lightning Strikes Deaths : పిడుగుల బీభత్సం.. 24 గంటల్లో 77 మంది ప్రాణాలు గాల్లోకి..!
July 13, 2021 / 08:16 AM ISTదేశంలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో 77 మంది పిడుగుపాటుకు బలికాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఎక్కువగా పిడుగులు బీభత్సం సృష్టించాయి.
Lightning Strikes: పిడుగుపడుతుండగా సెల్ఫీ తీసుకుంటున్న 19మంది మృతి
July 12, 2021 / 07:13 AM ISTరాజస్థాన్ రాజధాని జైపూర్ లో పిడుగుపడి 9మంది చనిపోయారు. అమీర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో టవర్ వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారు.
West Bengal : మెరుపులు,పిడుగుల బీభత్సం..20 మంది మృతి
June 8, 2021 / 10:18 AM ISTపశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.