Home » LIVE Updates
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా.. సుమారు 52 వేల మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్�
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమవుతుంది. కులమతాలకు అతీతంగా దేశం యావత్తూ అయోధ్యవైపే ఆసక్తిగా ఎదరుచూస్తున్న వేళ.. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపన ఘట్టం బుధవారం(05 ఆగస్ట్ 2020) ప్రధానమంత�
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24గంటల్లో భారతదేశంలోనే బ్రెజిల్ కంటే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 17 లక్షలు దాటగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 17 లక్ష�
చైనాలో పుట్టి ప్రపంచంలో ప్రతి దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారతదేశంలో రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచంలో భారత్ ప్రస్తుతం కరోనాలో మూడవ స్థానంలో ఉంది. బ్రెజిల్ మరియు అమెరికా తరువాత కొత్తగా కేసులు భారతదేశంలోనే వస్తున్నాయి. భారతదేశంల�
భారత్లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో 1 మిలియన్ కేసులను భారత్ దాటింది. గత 24
ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దాం అంటూ మరోసారి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. కరోనాను దీటుగా ఎదు