Home » local elections
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్కు సిద్ధ
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్
నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల
ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ �
మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తామంటే కుదరదు.. పని చేసి ప్రజల్లో మార్కులు సంపాదించాలి. పరీక్షలు రాసి అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలి. ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్ కాకి. ఇప్పటికే యూనిట్ టెస్టులు రాసి�
స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలకబునారు. స్థానిక పదవులపై రెడ్డి సామాజికవర్గం నేతలు పెట్టుకున్న ఆశలపై.. రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఎన్నికల సమయంలో మంత్రి బుగ్గన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన పద
సూర్యాపేట: ఎర్రచొక్కా చూసి శివాలెత్తిపోయాడు ఓ ఖాకీ డ్రస్… పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటరు ఎర్ర చొక్కా వేసుకువచ్చాడని అభ్యంతరం చెప్పి అతడ్ని చొక్కా విప్పించాడు కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో&nb
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పోలింగ్ ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఓటర్లు ఎండలో ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన