-
Home » Local Polls
Local Polls
Uttar Pradesh: సుప్రీం కోర్టులో యోగి ప్రభుత్వానికి పెద్ద ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయమై మంగళవారం విచారణ ముగించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను స్తంభింపజే�
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం..కాంగ్రెస్ చీఫ్,సీఎల్పీ నేత రాజీనామా
Local polls గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢాంకా మోగించింది. రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలు,జిల్లా పంచాయతీలు,తాలుకా పంచాయతీలు కల�
ఏపీలో లోకల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే తొలిదశ పోలింగ్
AP Panchayati elections First Phase Poll : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. సర్పంచ్ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు ఆదివారం సాయంత్రం వరకూ గ్రామాల్లో హోరాహోరీగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో వార�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
AP local body election schedule : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. 2021, జనవరి 08వ తేదీ శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 05, 09, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని
సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత గవర్నర్ను కలిసిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం
లోకల్ వార్లోనూ జనసేనానిది అదే తప్పు..!
గ్రామ స్థాయిలో కమిటీలు లేవు… మండల స్థాయిలో లీడర్లు లేరు… ఇక జిల్లా స్థాయిలో అయితే చెప్పనక్కల్లేదు.. గత ఎన్నికల్లో పార్టీ అధినేతతో సహా ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీ మరింత బలహీన పడింది. తాజాగా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ �
రాష్ట్రాల్లో పాగా వేసేందుకు AAP స్కెచ్లు
ఢిల్లీ ఎన్నికల్లో విజయం..ఆ పార్టీకి కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని స్కెచ్లు వేస్తోంది. ఇందుకు పార్టీని బలోపేతం చేసేందుకు..ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు భావిస్తున్నారు