Home » lock
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి
ఓ వృద్ధుడు భార్యపట్ల చేసిన అరాచకపు పనికి ఆమెను ఇంటిలోనే 8 నెలలనుంచి బందీని చేసింది. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు ఓ వృద్ధ భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగాధర్, బేబీ భార్యా భర్తలు. వారు వృద్ధులు. హై
ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే పని జరగదు. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి.
శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి నుం�
తెలంగాణ ఆర్టీసీలో యూనియన్లకు చరమగీతం పాడేందుకు సంస్థ యాజమాన్యం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆర్టీసీ గుర్తింపు పొందిన TMU కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకుల విధుల నుంచి మినహాయింపు రద్దు చేశారు. టీఎంయూలో 30 మందికి రిలీఫ్ డ్
దశాబ్ధాల ఘనమైన చరిత్ర కలిగిన సచివాలయం రేపటి(29 సెప్టెంబర్ 2019) నుంచి మూగబోనుంది. దేశంలో ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు సందడి చేసిన సచివాలయం ఇకపై వెలవెలబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కసా�
నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేసింది. రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో మండల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయింది. ఇ�
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి.