lock

    లాక్ డౌన్ ఎత్తేస్తారా ? పొడిగిస్తారా ? అందరిలో ఉత్కంఠ

    April 6, 2020 / 02:38 AM IST

    లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి

    8 నెలల క్రితం భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త

    February 28, 2020 / 06:38 AM IST

    ఓ వృద్ధుడు భార్యపట్ల చేసిన అరాచకపు పనికి ఆమెను ఇంటిలోనే 8 నెలలనుంచి బందీని చేసింది. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు ఓ వృద్ధ భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగాధర్, బేబీ భార్యా భర్తలు. వారు వృద్ధులు. హై

    ఇక దొంగతనం చెయ్యలేరు : ఆధార్ సేఫ్టీకి కొత్త ఫీచర్

    December 10, 2019 / 01:40 AM IST

    ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే పని జరగదు. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి.

    ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత : పోలీసులను నెట్టేసి గేటుకి తాళం

    December 1, 2019 / 05:47 AM IST

    శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి నుం�

    ఆర్టీసీలో యూనియన్లకు చెక్ : టీఎంయూ ఆఫీసుకు తాళం

    November 29, 2019 / 08:04 AM IST

    తెలంగాణ ఆర్టీసీలో యూనియన్లకు చరమగీతం పాడేందుకు సంస్థ యాజమాన్యం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆర్టీసీ గుర్తింపు పొందిన TMU కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకుల విధుల నుంచి మినహాయింపు రద్దు చేశారు. టీఎంయూలో 30 మందికి రిలీఫ్ డ్

    రేపటి నుంచి సచివాలయంకు తాళం.. పలు శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు

    September 28, 2019 / 04:11 AM IST

    దశాబ్ధాల ఘనమైన చరిత్ర కలిగిన సచివాలయం రేపటి(29 సెప్టెంబర్ 2019) నుంచి మూగబోనుంది. దేశంలో ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు సందడి చేసిన సచివాలయం ఇకపై వెలవెలబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కసా�

    మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం

    May 15, 2019 / 10:06 AM IST

    నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేసింది. రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో మండల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయింది. ఇ�

    టిక్ టాక్ పిచ్చి పీక్ : పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టేశారు

    April 17, 2019 / 11:03 AM IST

    టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి.

10TV Telugu News