lock down

    ఏపీ లో 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ : కేంద్రం ఆదేశాలు

    March 22, 2020 / 12:03 PM IST

    దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేంద్ర కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.  కోరనా విస్తరిస్తున్నజిల్లాల్లో  ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే  మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు

    కరోనా కట్టడికి వచ్చే 3వారాలే కీలకం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    March 22, 2020 / 11:16 AM IST

    దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ల�

    బ్రేకింగ్ : మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ?

    March 22, 2020 / 09:54 AM IST

    కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 22 న  జనతా కర్ప్యూ కు పిలుపు నిచ్చింది.  దీనికి మద్దతుగా  తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో24 గంటల జనతా  కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా జనతా �

    ఒడిషాలో వారం రోజులు షట్‌డౌన్.. దేశంలో ఇదే మొదటి రాష్ట్రం

    March 21, 2020 / 01:34 PM IST

    కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి  దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా  ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తోంది. వార�

10TV Telugu News