Home » LOCKDOWN
చైనాలోని షాంఘై నగరంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు షాంఘైను వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
చైనాను కొవిడ్ అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకు అక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ...
పిల్లలు బడికి వెళ్లకుండా.. స్కూల్కు కూడా తాళం వేసేశారు గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా వెన్నలవలసలో జరిగిన ఈ ఘటన.. చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13వేల146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. మహమ్మారి భయాన్ని వీడి.. ప్రపంచ దేశాలు..
చైనాలో మళ్లీ లాక్డౌన్..!
కోవిడ్-19 వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. చైనాలో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అబద్ధం చెప్పారని అన్నారు.
కొవిడ్-19 కేసులు తీవ్రత ఎక్కువగానే ఉన్నా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి. సోమవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో కరోనా మహమ్మారి, ఇతర అంశాలపై చర్చ
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు..