Home » LOCKDOWN
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించనుందని, రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదనే ప్రచారం మొదలైంది.
కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. జనవరి చివరి వారంలో ఉండవచ్చంటున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి తమ అధికార పరిధిలోని దేశవ్యాప్త లాక్డౌన్ను కఠినతరం చేయాలా? లేదా అదనపు సడలింపులు ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే అవ
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెదర్లాండ్ లో ఈరోజు నుంచి జనవరి 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు.
తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్ గిరీ జిల్లాలో మహీంద్రా యూనివర్సిటీకి లాక్డౌన్ ప్రకటించారు. జిల్లా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. 25మంది స్టూడెంట్లకు కొవిడ్ పాజిటివ్
ఒక ఆలోచన ఎంతో మంది జీవితాల్ని మార్చేస్తుంది. అలా సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్ 30 పవర్ఫుల్ విమన్’గా ఫోర్బ్స్ జాబితాలోనూ చేరిన అజైతా షా ప్రస్థానం ఆదర్శంగా నిలుస్తోంది.
ఢిల్లీలో లాక్డౌన్..!
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.