Home » LOCKDOWN
కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
AP Telangana: తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేయడంతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి రావచ్చని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగ�
తెలంగాణలో సడలింపులు ఇవేనా..!
లాక్డౌన్ తొలిగిపోనుందా? తెలంగాణ అత్యవసర కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేపటితో లాక్డౌన్ ముగియనుండగా.. లాక్డౌన్పై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
తమిళనాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్గా చేసుకుని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఐదుగురు పిల్లలతో సహా ఓ తల్లి పస్తులతో అల్లాడిపోయింది. 10 రోజులపాటు ఆకలితో అలమటించిపోయిన అత్యంత దయనీయమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి ఎందరి కడుపులు కొడుతోందో తెలియజెప్పే ఈ దయనీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. 10
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ నెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ
తెలంగాణలోనూ ఢిల్లీ తరహా లాక్డౌన్ సడలింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం.
పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.