Home » LOCKDOWN
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలూ సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
లాక్డౌన్ అమలుతో తగ్గుతున్న కొవిడ్ కేసులు..
కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎంతోమంది ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసింది.కానీ లాక్ డౌన్ వల్ల కూడా ఎంతో మంచి జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గింది.అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. అంతేకాదు లాక్ డౌన్ వల్ల ఎన్�
కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తు సీఎం పినరయ్ విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. మే31 నుంచి జూన్ 9వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోను�
ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చి�
చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.
లాక్ డౌన్ నిబంధనల పేరుతో పలువురు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రూల్స్ పేరుతో కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో బయట కనిపించిన వారి పట్ల పోలీసులు దురుసుగా