Home » LOCKDOWN
ప్రేమ కోసం పడరాని పాట్లు పడతారని తెలుసు కానీ, లాక్ డౌన్ ను కూడా బ్రేక్ చేసి వెళ్లేంత రిస్క్ చేయడం ఇదే కాబోలు. తన ప్రియురాలి బర్త్ డే కోసం........
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �
కరోనా కట్టడి కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంటే.. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మాత్రం యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నాయి. కరోనా భయమే లేకుండా, నిబంధనలు బ్రేక్ చేసి క్లాసులు న
చి ఓ వివాహ వేడుకకు హాజరైన కొంతమంది అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. వారితో రోడ్డుమీద కప్పగంతులు వేయించారు. కప్పలు ఎలాగైతే గెంతుతాయో వారితో అలా గెంతులు వేయించారు.
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్గా తేలింది. మరో 106 మంది మృతి
ఎలాంటి కారణం లేకుండా..రోడ్ల మీదకు వస్తే..చర్యలు తీసుకుంటామని పోలీసులు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అయితే..కొంతమంది జనాలు డోంట్ కేర్ అంటున్నారు. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.
లాక్ డౌన్ తో తెలంగాణలో మరోసారి కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం మళ్లీ ఇంతకాలానికి హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై భార్య డెలివరీకి కూడా డబ్బులు లేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చందాపూర్ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.