Home » LOCKDOWN
Lockdown Violation Cases : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఆ సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలి. ఉదయం 10 నుంచి తర్వాత
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను హైదరాబాద్ పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బేఖాతరు చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. తాజాగా వాహనదారులకు మరో వార్నింగ్ ఇచ�
కరోనా మహమ్మారిని కట్టడి చేయటానికి తెలంగాణాలో ప్రకటించిన లాక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారింది. లాక్ డౌన్ సమయం మించిపోయినా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న యువకుల్ని ప్రశ్నించిన పోలీసులపై ఎదురు తిరిగి దాడులకు పాల్పడ్డారు. మాస్కులు పెట్టుకోకుండా...హ�
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ...దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు.
people Attended at funeral of a horse : రోజురోజుకు కరోనా కేసులు..మరణాలు పెగుతున్న క్రమంలో ఏమాత్ర భయం, బాధ్యతా లేకుండా ఓ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్న ఘటన కర్ణాటలకోని బెళగావిలో చోటుచేసుకుంది. బంధువులు చనిపోయినా అంత్యక్రియలకు అతికొద్దిమంది మాత్రమే పాల్గొనాలని ర�
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం...? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే
హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను అనుమతించిన పోలీసులు.. సడెన్ గా.. వాటికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల తర్వాట రోడ్లపై తిరుగుతున్న ఫుడ్ డెలివ
ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.