Home » LOCKDOWN
kerala cm:రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతూ పోతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా Kerala CM పినరయి విజయన్ మాట్లాడారు. మరోసారి పూర్తి స్థాయి Shutdown విధించడానికి తాము సిద్ధంగా లేమని.. కాకుంటే నిబం
kerala second corona wave:దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అయినా సరే కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విడతలవారీగా ఎత్తివేస్తున్నాయి. ఈ సమయంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ లాక్ డౌన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సంపూర్ణ లాక్డౌన్ త
Telangana Wines Shops : తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండుతోంది. మద్యం బాబులు కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. నాలుగు నెలలు (మే, జూన్, జులై, ఆగస్టు) కాలంలో ఎక్సైజ్ శాఖకు ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దా�
కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూత�
కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే స
Unlock 4.0 : కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా మూత పడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే ప్రశ్నకు జవాబు రావడం లేదు. ఈ రంగంపై ఆధారపడిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమా రంగంలో పని చేసుకొనే చిన్న చిన్న కార్మికులు అవస్థలు అంతాఇంతా కాదు. ఆకలితో అ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా దాని ప్రభావాన్ని తగ్గించుకోలేదు. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణం అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కర�
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత